TODAY IN HISTORY BY LOKANADH

Lokanadh🍁
🌼 చరిత్రలో ఈ రోజు/మే 21 🌼

>>1502 : 'సెయింట్ హెలెనా' దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ 'జో డ నోవా' కనుగొన్నాడు.
>>1829 : సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ జా అసఫ్ జాహి మరణం (జ.1768 ).
>>1886 : ప్రాణవాయువు ను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే మరణం (జ.1742).
>>1937 : ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.
>>1991 : భారత 6 వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణం (జ.1944).
>>1994 : భారత దేశానికి చెందిన సుష్మితా సేన్ ,18 సంవత్సరాల వయసులో, 43వ విశ్వ సుందరి గా ఎన్నికైంది.

    

Post a Comment

Previous Post Next Post